Tuesday 8 April, 2014

పగటిప్రయాణం


ఈ మధ్యకాలంలో ప్రయాణాలన్నీ రిజర్వేషన్లతో రాత్రిపూట సౌకర్యవంతంగా అలవాటయ్యాక, పగలు ప్రయాణం గురించి మర్చిపోయాము. నాన్న జ్ఞాపకార్థ ప్రార్థన (5.4.2014) అయ్యాక రిజర్వేషన్లు  ఏవీ దొరకక 6.4.2014 పగటిప్రయాణం వైపు ప్రయాణించక తప్పలేదు. ఏలూరు నుంది విజయవాడవరకు బస్సు ప్రయాణం. విజయవాడలో పాత బస్సును చూసాక ఫొటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. 

1932 నాటి బస్సు


విజయవాడలో auto



విజయవాడలో మద్యాహ్నం 2 గంటలకు నర్సపూర్ - నాగర్సోల్   ఎక్స్‌ప్రెస్స్ ఎక్కాక  మధ్యమధ్య కనిపించినవన్నీ తీస్తూ వచ్చాను. 







కచ్చితంగా ఊర్లపేర్లు గుర్తుకు లేవు అందుకని ఆవివరాలను ఇవ్వలేకపోతున్నాను. విజయవాడ నుండి గుంటూరు మీదుగా నల్గొండ వరకు ఫొటో సెషన్ నడిచింది.


ఎన్ని రంగులు , ఎన్ని నేలలు, ఎంత ప్రకృతి సౌదర్యం, పచ్చదనం, వరి, మొక్కజొన్న, మిరప 


రాతినేలలు





కొన్ని ఫ్లాట్ఫార్ములు 


పిల్లల సరదా సాహసాలు 


ఎప్పటినుంచో పరిచయమున్నట్లు కవ్వించిన చిన్నపిల్లలు Lasya, Surya Manaswini




రహదార్లు, జలాసయాలు 




.

 సూర్యాస్తమవ్వడంతో అక్కడికే స్వస్తి పలకడం జరిగింది

No comments: